32లక్షల మంది రైతులకు రూ.3900కోట్ల రుపాయల రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సిఎం కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నట్లు చెప్పారు. 5వ ఏడాది తొలి విడత సాయాన్ని కర్నూలు నుంచి సిఎం జగన్ విడుదల చేశారు.