శ్రావణ మాసంలో ఈ మంత్రం తప్పకుండా పఠించండి.. అద్భుతాలు చూస్తారు 

pixabay

By Gunti Soundarya
Jul 25, 2024

Hindustan Times
Telugu

శివుడికి అంకితం చేసిన శ్రావణ మాసం ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

pixabay

ఉపవాసం, అభిషేకం చేయడం, ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం వంటివి హిందూ గ్రంధాలలో శివుడిని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

pinterest

శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం.

pinterest

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురు వారివి కమీవా బంధనం మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనేది మహా మృత్యుంజయ మంత్రం. 

pinterest

ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా అకాల మరణం నుండి ప్రజలను రక్షిస్తుంది. కాలసర్ప దోషం ఉన్నవారు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.

pixabay

విశ్వాసంతో మహా మృత్యుంజయ మంత్రం పఠిస్తే శివుని దివ్య స్వస్థత శక్తి అనుభవించవచ్చు. జనన మరణ చక్రం అనే భయం నుండి విముక్తి పొందుతారు.

pixabay

మహా మృత్యుంజయ మంత్రాన్ని మృత సంజీవిని మంత్రం అని కూడా పిలుస్తారు. ఇది నిత్యం జపించడం వల్ల వ్యక్తికి పునరుజీవం ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. 

pixabay

రూ. వెయ్యి నుంచి రూ. లక్ష వరకు బంగారం ధర ఇలా పెరిగింది..

బంగారం ధరల పెరుగుదల వెనుక 6 కీలక మైలురాళ్లు

PEXELS