వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసు స్టేషన్ లో మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ కేసుల లీక్ పూర్తి బాధ్య కేటీఆర్ దే అని అన్నారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. ఐటీ శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ తో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు.