Telangana: బెదిరింపులు, ఆర్థిక వేధింపులతో నలుగురు బలి కేసులో భారీ ట్విస్ట్-twist in the suicide case of the father who killed the children in tanguturu village ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana: బెదిరింపులు, ఆర్థిక వేధింపులతో నలుగురు బలి కేసులో భారీ ట్విస్ట్

Telangana: బెదిరింపులు, ఆర్థిక వేధింపులతో నలుగురు బలి కేసులో భారీ ట్విస్ట్

Mar 14, 2024 12:01 PM IST Muvva Krishnama Naidu
Mar 14, 2024 12:01 PM IST

  • తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామం సూసైడ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటన ఓ తండ్రి తన ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధాన మీడియా సంస్థల్లో విలేకరులుగా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకే కుటుంబం బలైందని పోలీసులు నిర్దారించారు. కేసు వివరాలను డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వెల్లడించారు.

More