అక్రమాలకు అడ్డాగా దొడ్డు బియ్యం.. రేషన్ డీలర్లు అక్రమంగా అమ్ముకునేవారు: ఉత్తమ్-tpcc president mahesh kumar goud at nizamabad rythu mahotsav ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  అక్రమాలకు అడ్డాగా దొడ్డు బియ్యం.. రేషన్ డీలర్లు అక్రమంగా అమ్ముకునేవారు: ఉత్తమ్

అక్రమాలకు అడ్డాగా దొడ్డు బియ్యం.. రేషన్ డీలర్లు అక్రమంగా అమ్ముకునేవారు: ఉత్తమ్

Published Apr 21, 2025 02:31 PM IST Muvva Krishnama Naidu
Published Apr 21, 2025 02:31 PM IST

  • నిజామాబాద్ రైతు మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు.. 1923లో నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంత రైతులు ఇక్కడి వచ్చారని గుర్తు చేసుకున్నారు. వారు వ్యవసాయం నేర్పి, నేర్చుకున్నారని తెలిపారు. టీపీసీసీ అనంతరం మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. రేషన్ మాఫియా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

More