నిజామాబాద్ రైతు మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు.. 1923లో నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంత రైతులు ఇక్కడి వచ్చారని గుర్తు చేసుకున్నారు. వారు వ్యవసాయం నేర్పి, నేర్చుకున్నారని తెలిపారు. టీపీసీసీ అనంతరం మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. రేషన్ మాఫియా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.