CM Revanth at Telangana Assembly: తెలంగాణ గురించి అలా అన్న మన్మోహన్ సింగ్ భార్య-telangana legislative assembly pays tribute to former prime minister manmohan singh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth At Telangana Assembly: తెలంగాణ గురించి అలా అన్న మన్మోహన్ సింగ్ భార్య

CM Revanth at Telangana Assembly: తెలంగాణ గురించి అలా అన్న మన్మోహన్ సింగ్ భార్య

Dec 30, 2024 11:52 AM IST Muvva Krishnama Naidu
Dec 30, 2024 11:52 AM IST

  • Telangana: మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కు నివాళి అర్పించారు. అనంతరం సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని తెలిపారు.

More