Telangana CM Revanth Reddy on delimitation | దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది..-telangana cm revanth reddy on delimitation ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana Cm Revanth Reddy On Delimitation | దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది..

Telangana CM Revanth Reddy on delimitation | దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది..

Published Mar 14, 2025 07:47 AM IST Muvva Krishnama Naidu
Published Mar 14, 2025 07:47 AM IST

  • డీలిమిటేషన్‌ ప్రక్రియను ఒప్పుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు. డీలిమిటేషన్‌పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు ఆహ్వానించారు.

More