బంగ్లాదేశ్ ముస్లింలు బీహార్‌కి వస్తే..ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్స్?: రఘునందన్ రావు-telangana bjp mp raghunandan rao said he hopes hyderabad old city will be cleaned ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  బంగ్లాదేశ్ ముస్లింలు బీహార్‌కి వస్తే..ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్స్?: రఘునందన్ రావు

బంగ్లాదేశ్ ముస్లింలు బీహార్‌కి వస్తే..ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్స్?: రఘునందన్ రావు

Published May 02, 2025 04:15 PM IST Muvva Krishnama Naidu
Published May 02, 2025 04:15 PM IST

హైదరాబాద్ ఓల్డ్ సిటీ క్లీన్ అవుతుందని అనుకుంటున్నామని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు బీహార్‌లోకి వస్తే, వాళ్ల పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సాలో చదువుతున్నారని ఆరోపణలు చేశారు. ఇక ఓల్డ్ సిటీ.. క్లీన్ సిటీ కానిపక్షంలో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకుంటే ప్రభుత్వం చేస్తుందన్నారు. తుపాకీతో కాల్చడమే సర్జికల్ స్ట్రైక్స్ కాదన్నారు ఎంపీ.

More