రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండాలని, ఈ దిక్కు మాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ తమకి లేదని కేటీఆర్ అన్నారు. ప్రజలకు కోపం వస్తే వాళ్లే బాంగ్లాదేశ్లో లాగా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారన్నారు. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం.. తమ దగ్గర ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారని తెలిపారు.