బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీవోలు ఆదివారం పని చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన సభని ఆటంకపరిచారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రివెంజ్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర పార్టీల సభలను అడ్డుకోలేదన్న సుదర్శన్ రెడ్డి.. కాంగ్రెస్ వాళ్లు కూడా సమావేశాలు, సభలు పెడుతారని అప్పుడు దానికి బదులా ఇస్తామన్నారు.