KTR demands help for farmers | రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. కేసీఆర్ ఉన్నడు-former minister ktr demands help for farmers ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr Demands Help For Farmers | రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. కేసీఆర్ ఉన్నడు

KTR demands help for farmers | రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. కేసీఆర్ ఉన్నడు

Published Mar 19, 2025 01:40 PM IST Muvva Krishnama Naidu
Published Mar 19, 2025 01:40 PM IST

  • రైతన్నల తరపున తమ అధినేత కేసీఆర్ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ ఎండిన వరితో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి నీళ్లు ఇచ్చేసరికి ఒక జనగామ జిల్లాలోనే రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందన్నారు. పంట ఎండిపోయిన ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటలు ఎండి పోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనమే అని అన్నారు.

More