CM Revanth Spoke at Thirumala | ఏపీలో ఎవరు సీఎం అయినా మంచి సంబంధాలే
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ తరఫున కళ్యాణకట్ట అతిథి గృహం కొండపైన ఉండాలని ఆలోచన చేసినట్లు రేవంత్ చెప్పారు. కొత్త సీఎంతో ఈ విషయంపై తప్పక మాట్లాడుతానని పేర్కొన్నారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ తరఫున కళ్యాణకట్ట అతిథి గృహం కొండపైన ఉండాలని ఆలోచన చేసినట్లు రేవంత్ చెప్పారు. కొత్త సీఎంతో ఈ విషయంపై తప్పక మాట్లాడుతానని పేర్కొన్నారు.