రాష్ట్రం పూర్తిగా దివాళా తీసి.. పైసా కూడా బయట అప్పు పుడత లేదు: సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy once again made key comments on the economic situation of telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రాష్ట్రం పూర్తిగా దివాళా తీసి.. పైసా కూడా బయట అప్పు పుడత లేదు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రం పూర్తిగా దివాళా తీసి.. పైసా కూడా బయట అప్పు పుడత లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Published May 06, 2025 08:33 AM IST Muvva Krishnama Naidu
Published May 06, 2025 08:33 AM IST

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వస్తున్న ఆదాయం.. పథకాలు, ప్రభుత్వ నిర్వహణకు సరిపోతుందని అన్నారు. ఇంకేమైనా చేయలన్నా.. పైసా కూడా బయట అప్పు పుడత లేదని చెప్పారు. అణాపైసా ఎవడూ ఇస్తలేరన్న రేవంత్.. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారని వాపోయారు. పలు సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగులకు సీఎం బహిరంగంగా ఆర్థిక పరిస్థితిని వివరించారు.

More