తీవ్రవాదులను పెట్టే సెల్లో తనని పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే సెల్లో తనని వేశారన్నారు. అయినా కోపాన్ని దిగమింగుకొని రాష్ట్రం కోసం పని చేస్తున్న అని రేవంత్ తెలిపారు. ఆ పదహారు రోజులు జైళ్లో నిద్రపట్టలేదని, చెట్టు కింద నిద్రపోయా అని అసెంబ్లీలో సీఎం చెప్పారు. తాను కక్షసాధింపుకు పాల్పడితే కేసీఆర్ కుటుంబంలో ఒక్కరూ బయట ఉండరని స్పష్టం చేశారు.