మూడేళ్లలో అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆ400 ఎకరాల భూమి ఎవరు ఇంచు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. HCU లో ఉన్న అటవీ సంపద కోసం పోరాడుతున్న విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలు అంటారా ? అని కేటీఆర్ నిలదీశారు.