కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది NDSA రిపోర్టు కాదు..NDA రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారని మీడియాని ప్రశ్నించారు. కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.