Bandi Sanjay: వాతావరణం చల్లగా ఉంది.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి-bandi sanjay comments on telangana lok sabha elections 2024 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bandi Sanjay: వాతావరణం చల్లగా ఉంది.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి

Bandi Sanjay: వాతావరణం చల్లగా ఉంది.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి

Published May 13, 2024 01:42 PM IST Muvva Krishnama Naidu
Published May 13, 2024 01:42 PM IST

  • ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాతావరణం చల్లగా ఉందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయాలని కోరారు.

More