Mother kills baby in Hyderabad | పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపిన తల్లి-a mother killed her 14 day old baby by throwing it in water bucket in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mother Kills Baby In Hyderabad | పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపిన తల్లి

Mother kills baby in Hyderabad | పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపిన తల్లి

Published Mar 28, 2025 12:19 PM IST Muvva Krishnama Naidu
Published Mar 28, 2025 12:19 PM IST

  • 14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి ఓ తల్లి చంపేసిన ఘటన హైదరాబాద్ మైలార్​దేవ్ పల్లిలో చోటు చేసుకుంది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లు బంధువులకు చెప్పింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని తల్లి విజ్జు నాటకం ఆడింది. అయితే ఘటనపై పోలీసులు విచారణ జరపగా.. విజ్జునే పసికందుని చంపినట్లుగా నిర్ధారించారు. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో హత్య చేసినట్లు విజ్జు ఒప్పుకుంది. అయితే కొంత కాలం క్రితమే పొట్ట కూటి కోసం ఈ దంపతులు మణి, విజ్జు హైదరాబాద్ వచ్చారు.

More