Indian cricketers | తిరుమలలో ఇండియన్ క్రికెటర్లు.. సెల్పీల కోసం అభిమానుల పోటీ-indian cricketers rishabh pant and axar patel visited lord balaji temple ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Cricketers | తిరుమలలో ఇండియన్ క్రికెటర్లు.. సెల్పీల కోసం అభిమానుల పోటీ

Indian cricketers | తిరుమలలో ఇండియన్ క్రికెటర్లు.. సెల్పీల కోసం అభిమానుల పోటీ

Published Nov 03, 2023 01:02 PM IST Muvva Krishnama Naidu
Published Nov 03, 2023 01:02 PM IST

  • తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ దర్శించుకున్నారు. రాత్రి తిరుమలకు వచ్చిన వీరు ఇవాళ ఉదయం వీఐపీ విరామం సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. వెంకన్న దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదంతోపాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.భారత క్రికెటర్లకు టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.

More