మాకు న్యాయం జరిగింది.. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు-wife of pahalgam attack victim thanks modi govt after india strikes pakistan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మాకు న్యాయం జరిగింది.. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు

మాకు న్యాయం జరిగింది.. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు

Published May 07, 2025 01:51 PM IST Muvva Krishnama Naidu
Published May 07, 2025 01:51 PM IST

పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారమే భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగిందన్నారు. ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

More