పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారమే భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగిందన్నారు. ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.