భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ మన స్థావరాలపై దాడికి విఫలయత్నం చేసింది.కానీ వారి ఆటలు ఏ మాత్రం సాగలేదు. పాకిస్థాన్ కుట్ర దాడులకు S-400 అడ్డంగా నిలబడింది. అయితే ఇప్పుడంతా సుదర్శన చక్రం S-400 గురించే మాట్లాడుకుంటున్నారు. దీని ఖరీదు, ఎలా పని చేస్తుందనే దానిపై ఆరా తీస్తున్నారు. రక్షణ వ్యవస్థ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.