Nepal bus accident: నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు.. 63 మంది ప్రయాణికులు గల్లంతు
- నేపాల్లో ప్రతికూల వాతావరణం కారణం కొనసాగుతోంది. దీంతో భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్లోని మదన్-అషిర్తా హైవేపై కొండచరియలు విరిగిపడి బస్సుపై పడటంతో.. 63 మంది ప్రయాణికులు త్రిశూలి నదిలో పడిపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
- నేపాల్లో ప్రతికూల వాతావరణం కారణం కొనసాగుతోంది. దీంతో భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్లోని మదన్-అషిర్తా హైవేపై కొండచరియలు విరిగిపడి బస్సుపై పడటంతో.. 63 మంది ప్రయాణికులు త్రిశూలి నదిలో పడిపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.