బార్డర్​లో తగ్గిన టెన్షన్​.. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో సాధారణ స్థితికి జనజీవనం-tensions on the india pakistan border are easing ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  బార్డర్​లో తగ్గిన టెన్షన్​.. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో సాధారణ స్థితికి జనజీవనం

బార్డర్​లో తగ్గిన టెన్షన్​.. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో సాధారణ స్థితికి జనజీవనం

Published May 13, 2025 02:11 PM IST Muvva Krishnama Naidu
Published May 13, 2025 02:11 PM IST

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కొనసాగిన ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయి. షెల్లింగ్, డ్రోన్‌‌‌‌ బాంబుల పేలుడు శబ్దాలు, ఎమర్జెన్సీ చర్యలు లేకపోవడంతో లైన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ గ్రామాల్లోని ప్రజలు క్రమంగా బయటకు వస్తున్నారు. మరికొందరు ఉద్రిక్తతలతో సొంత గ్రామాలను, ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారు తిరిగి తమ ఊళ్లకు చేరుకుంటున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో ఇప్పుడు జనజీవనం పూర్తిగా సాధారణ స్థితికి వస్తోంది.

More