ఉగ్రవాదుల ఇంట్లోకి దూరి చంపినం.. ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే..?: ప్రధాని మోదీ-pm narendra modi speech at adampur air base ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఉగ్రవాదుల ఇంట్లోకి దూరి చంపినం.. ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే..?: ప్రధాని మోదీ

ఉగ్రవాదుల ఇంట్లోకి దూరి చంపినం.. ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే..?: ప్రధాని మోదీ

Published May 13, 2025 06:25 PM IST Muvva Krishnama Naidu
Published May 13, 2025 06:25 PM IST

ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లో ఉన్న ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని వెళ్లారు. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు. వారి సేవలను కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ఆదంపూర్ లోని ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ మరీ చూపిస్తూ పాకిస్తాన్ కు మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఉగ్ర దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. మన ఆడ బిడ్డల సింధూరం తుడిచిన వాళ్ల ఇళ్లలోకి వెళ్లి నాశనం చేసి వచ్చామని మోదీ అన్నారు.

More