ఉగ్రదాడితో మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఢిల్లీకి వచ్చేసిన పీఎం-pm modi cancels saudi arabia visit due to pahalgam terror attack ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఉగ్రదాడితో మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఢిల్లీకి వచ్చేసిన పీఎం

ఉగ్రదాడితో మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఢిల్లీకి వచ్చేసిన పీఎం

Published Apr 23, 2025 10:45 AM IST Muvva Krishnama Naidu
Published Apr 23, 2025 10:45 AM IST

  • పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకున్నారు. వెంటనే మన దేశానికి తిరుగు పయనం అయ్యారు. నిజానికి మోదీ సౌదీ అరేబియాలో కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాలి. అయితే మంగళవారం జరిగిన భారీ ఉగ్రదాడితో యావత్ దేశం ఉలికిపడింది. ఈ క్రమంలోనే తన సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని భారత్ బయల్దేరారు మోదీ.

More