ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాక్ అమృత్ సర్లోని గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ దాడి చేసింది. మే 7, 8 తేదీల మధ్య అర్ధరాత్రి డ్రోన్లు, క్షిపణులతో స్వర్ణ దేవాలయంపై దాడికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని 15వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు.