ఆపరేషన్‌ సింధూర్ తో నేలమట్టమైన ఉగ్ర స్థావరాలు.. ఇవిగో ఆధారాలు-masood azhar terror base reduced to rubble in india operation sindoor ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఆపరేషన్‌ సింధూర్ తో నేలమట్టమైన ఉగ్ర స్థావరాలు.. ఇవిగో ఆధారాలు

ఆపరేషన్‌ సింధూర్ తో నేలమట్టమైన ఉగ్ర స్థావరాలు.. ఇవిగో ఆధారాలు

Published May 08, 2025 02:30 PM IST Muvva Krishnama Naidu
Published May 08, 2025 02:30 PM IST

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడితో భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. ఉగ్రవాదులకు స్థావరాలుగా మారిన ప్రదేశాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని మన రక్షణ దళాలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న తీవ్రవాది మసూద్ అజార్ ఉగ్రవాద స్థావరం శిథిలావస్థకు చేరుకుంది. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ లో వీరి కుటుంబం నుంచి 10 మంది మృతి చెందినట్లు తెలిసింది.

More