Maha Kumbh: ఇటాలియన్ మహిళల 'ఓం నమః శివాయ్' స్మరణకు ముగ్దుడైన CM Yogi
- ఇటలీలో యోగా కేంద్రం వ్యవస్థాపకులు మహి గురూజీ తన అనుచరులతో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. మర్యాదపూర్వకంగా లక్నోలో జరిగిన ఈ సమావేశంలో శివ నామస్మరణ చేసి సీఎంకి వినిపించారు.
- ఇటలీలో యోగా కేంద్రం వ్యవస్థాపకులు మహి గురూజీ తన అనుచరులతో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. మర్యాదపూర్వకంగా లక్నోలో జరిగిన ఈ సమావేశంలో శివ నామస్మరణ చేసి సీఎంకి వినిపించారు.