దేశంలో ఒకే రోజు పదివేలకుపైగా కొవిడ్ కేసుల నమోదు-india witnesses single day rise 10158 coronavirus cases ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  దేశంలో ఒకే రోజు పదివేలకుపైగా కొవిడ్ కేసుల నమోదు

దేశంలో ఒకే రోజు పదివేలకుపైగా కొవిడ్ కేసుల నమోదు

Published Apr 13, 2023 12:22 PM IST Muvva Krishnama Naidu
Published Apr 13, 2023 12:22 PM IST

  • దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,29,958 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 10,158 మందికి వైరస్ సోకింది. ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరింది.వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.

More