పాకిస్థాన్‌పై ఇండియా యాక్షన్ షురూ.. 48 గంటల్లో భారత్ ను వీడాలి-india suspends indus water treaty attari border shut ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  పాకిస్థాన్‌పై ఇండియా యాక్షన్ షురూ.. 48 గంటల్లో భారత్ ను వీడాలి

పాకిస్థాన్‌పై ఇండియా యాక్షన్ షురూ.. 48 గంటల్లో భారత్ ను వీడాలి

Published Apr 24, 2025 10:16 AM IST Muvva Krishnama Naidu
Published Apr 24, 2025 10:16 AM IST

జమ్ముకశ్మీర్ పహల్గాం లో ఉగ్ర దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర సంస్థ దాడికి బాధ్యత వహించింది. పహల్గాం దాడి పాకిస్థాన్ చేసిన కుట్రగానే భావిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నేతృత్వంలో 2 గంటల పాటు జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సబ్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

More