ఎల్ఓసీ వెంబడి పాక్ బలగాలు కాల్పులు.. జమ్ముకశ్మీర్ పహల్గాంకు ఆర్మీ చీఫ్-india pakistan tension firing at loc indian army chief to visit jammu and kashmir ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఎల్ఓసీ వెంబడి పాక్ బలగాలు కాల్పులు.. జమ్ముకశ్మీర్ పహల్గాంకు ఆర్మీ చీఫ్

ఎల్ఓసీ వెంబడి పాక్ బలగాలు కాల్పులు.. జమ్ముకశ్మీర్ పహల్గాంకు ఆర్మీ చీఫ్

Published Apr 25, 2025 11:03 AM IST Muvva Krishnama Naidu
Published Apr 25, 2025 11:03 AM IST

జమ్ముకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడితో సరిహద్దు వెంట మన దేశ బలగాలు అను నిత్యం గస్తీ కాస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకున్నాయి. ఏ క్షణమైనా భారత్ దాడి చేయచ్చని భావిస్తోన్న పాక్.. తన బలగాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ భారత పోస్ట్‌లపై కాల్పులకు తెగబడ్డాయి. పాక్ చర్యలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది. ఇక ఉగ్రదాడి ప్రతీకారానికి భారత ఆర్మీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఇవాళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. భద్రతా పరిస్థితిని ద్వివేది సమీక్షిస్తారు.

More