ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది.సాంకేతిక లోపం రావటంతో హెలికాప్టర్ను అత్యవసరంగా దించేశారు. హెలిప్యాడ్కు కొద్ది దూరంలోనే హెలికాప్టర్ను ల్యాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ హెలికాప్టర్లో ఏడుగురు మంది భక్తులు ఉన్నారు. ప్రాణాల నుంచి బయటపడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.