తమిళనాడు మైలదుత్తురైలో డీఎంకే పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అమర్చిన భారీ లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.