'విగ్రహంలా కూర్చునే రాష్ట్రపతి మాకొద్దు'- ద్రౌపదీ ముర్ముపై విమర్శలు-dont want statue tejashwi yadav fires barbs at droupadi murmu attack day before pres polls ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'విగ్రహంలా కూర్చునే రాష్ట్రపతి మాకొద్దు'- ద్రౌపదీ ముర్ముపై విమర్శలు

'విగ్రహంలా కూర్చునే రాష్ట్రపతి మాకొద్దు'- ద్రౌపదీ ముర్ముపై విమర్శలు

Published Jul 17, 2022 04:35 PM IST Sharath Chitturi
Published Jul 17, 2022 04:35 PM IST

Presidential election 2022 : రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు మద్దతు ప్రకటించింది ఆర్​జేడీ. ఈ క్రమంలోనే ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై విమర్శలు చేసింది. రాష్ట్రపతి భవన్​లో విగ్రహంలా కూర్చునే రాష్ట్రపతి తమకు అవసరం లేదని ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ మండిపడ్డారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్​డీఏకు మెజారిటీ ఉండటంతో.. ద్రౌపదీ ముర్ము గెలుపు లాంఛనమే

More