మరోసారి బరి తెగించిన పాకిస్తాన్.. సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడులు-after initial sightings of drones in parts of j and k indian army confirms ceasefire situation ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మరోసారి బరి తెగించిన పాకిస్తాన్.. సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడులు

మరోసారి బరి తెగించిన పాకిస్తాన్.. సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడులు

Published May 13, 2025 10:22 AM IST Muvva Krishnama Naidu
Published May 13, 2025 10:22 AM IST

ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. ఓవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరో వైపు భారత్ పై దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. తాజాగా జమ్ముకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో దాడులకు దిగింది. సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడులు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన భారత సైన్యం పాక్ డ్రోన్లను అడ్డుకొని కూల్చేసింది.

More