Wayanad landslides: వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. 100 మందికిపైగా మృతి-more than 100 killed and several feared trapped after massive landslides in wayanad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Wayanad Landslides: వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. 100 మందికిపైగా మృతి

Wayanad landslides: వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. 100 మందికిపైగా మృతి

Published Jul 31, 2024 10:14 AM IST Muvva Krishnama Naidu
Published Jul 31, 2024 10:14 AM IST

  • కేరళలో భారీ వర్షాలకు ఊహకందని విషాదం చోటు చేసుకుంది. వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి వేలాది ఇళ్లు నేల మట్టం అయ్యాయి. దీంతో వంద మందికిపైగానే ఇప్పటి వరకు మృతి చెందారు. మరో 800 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర విపత్తు సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు కేంద్ర కూడా ఆర్మీ బలగాలను ఘటనా స్థలానికి పంపింది.

More