ED Vs Mlc Kavitha | ఈడీ అధికారులకు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత.. విచారణకు రాలేనని వెల్లడి-mlc kavitha said that he will not be able to attend the ed investigation ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ed Vs Mlc Kavitha | ఈడీ అధికారులకు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత.. విచారణకు రాలేనని వెల్లడి

ED Vs Mlc Kavitha | ఈడీ అధికారులకు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత.. విచారణకు రాలేనని వెల్లడి

Published Jan 16, 2024 12:36 PM IST Muvva Krishnama Naidu
Published Jan 16, 2024 12:36 PM IST

  • ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం నోటీసులు అందుకున్న BRS ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున, ఢిల్లీకి రాలేనంటూ మెయిల్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీకి తెలిపారు. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు రావడం.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితను ఇప్పటికే పలుసార్లు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

More