Crows Attack on Men | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మగవాళ్లపై కాకుల దాడి-attack of crows on men at sirisilla katta maisamma temple ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Crows Attack On Men | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మగవాళ్లపై కాకుల దాడి

Crows Attack on Men | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మగవాళ్లపై కాకుల దాడి

Published Aug 12, 2024 12:51 PM IST Muvva Krishnama Naidu
Published Aug 12, 2024 12:51 PM IST

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల కట్ట మైసమ్మ గుడి వద్ద మగవాళ్లే లక్ష్యంగా కాకులు దాడికి తెగబడుతున్నాయి. చెట్టుపై ఉన్న కాకులు ఆ దారిలో వెళ్లే మగ వాళ్లపైనే దాడి చేస్తున్నాయి. అటు వైపుగా వెళ్లాలంటేనే మగ వాళ్లు హడిలిపోతున్నారు. చెట్టుపై కాకి గూడును ఎవరో పురుషుడు చెదరగొట్టడంతో ఈ కాకులు మగాళ్లపై పగబట్టి దాడి చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది.

More