సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి-wall collapses on devotees in chandanotsavam festival at sri varaha lakshmi narasimha swamy temple ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి

Published Apr 30, 2025 11:06 AM IST Muvva Krishnama Naidu
Published Apr 30, 2025 11:06 AM IST

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో విషాదం చోటు చేసుకుంది. 300 రూపాయల టోకెన్ తీసుకొన్న క్యూలైన్లలో గోడ కూలి 8 మంది భక్తులు చనిపోయారు. ఇప్పటికే 8 మంది భక్తుల మృత దేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మరో 10 మంది వరకూ గాయపడ్డారు. వీరిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు ముగిశాయని అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి తర్వాత వచ్చిన భారీ వర్షం, ఈదురుగాలులే ఘటనకు కారణం అని తెలుస్తోంది.

More