TDP spokesperson Venugopal Reddy: నన్ను క్షమించండి.. టీడీపీ వైసీపీకి తేడా లేకుండా పోతోంది
- ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను మరిస్తే ఎలా అని ప్రశ్నించారు. కూటమి విజయం గాలిలో గెలిచిన కొంతమంది నాయకులు ఈ రోజు కార్యకర్తలను పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, మన పార్టీ నాయకులు కూడా వైసీపీ నాయకుల పంధాలోనే వెళ్తున్నట్టు అనిపిస్తోందన్నారు. దయచేసి అలాంటి వారిపై చర్య తీసుకావాలని అధిష్ఠాన్ని కోరారు.
- ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను మరిస్తే ఎలా అని ప్రశ్నించారు. కూటమి విజయం గాలిలో గెలిచిన కొంతమంది నాయకులు ఈ రోజు కార్యకర్తలను పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, మన పార్టీ నాయకులు కూడా వైసీపీ నాయకుల పంధాలోనే వెళ్తున్నట్టు అనిపిస్తోందన్నారు. దయచేసి అలాంటి వారిపై చర్య తీసుకావాలని అధిష్ఠాన్ని కోరారు.