రూ. 5 కోట్లతో స్వామి వారికి చేతులు.. లఖ్ నవూ టీం అధినేత భారీ విరాళం-sanjiv goenka donates 5 crore gold ornaments to lord venkateswara in tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రూ. 5 కోట్లతో స్వామి వారికి చేతులు.. లఖ్ నవూ టీం అధినేత భారీ విరాళం

రూ. 5 కోట్లతో స్వామి వారికి చేతులు.. లఖ్ నవూ టీం అధినేత భారీ విరాళం

Published May 16, 2025 01:44 PM IST Muvva Krishnama Naidu
Published May 16, 2025 01:44 PM IST

ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొని, భారీ బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఐదు కోట్ల రూపాయలతో చేయించిన వెంకటేశ్వర స్వామి చేతులను ఆలయ అధికారులకు ఇచ్చారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయనకు వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు.

More