కడపను సర్వ నాశనం చేశారు.. ఎంత వరకు వెళ్లి అయినా భరతం పడతా: రెడ్డప్ప గారి మాధవి-mla reddappa gari madhavi strongly condemned of about fake propaganda ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కడపను సర్వ నాశనం చేశారు.. ఎంత వరకు వెళ్లి అయినా భరతం పడతా: రెడ్డప్ప గారి మాధవి

కడపను సర్వ నాశనం చేశారు.. ఎంత వరకు వెళ్లి అయినా భరతం పడతా: రెడ్డప్ప గారి మాధవి

Published May 05, 2025 05:18 PM IST Muvva Krishnama Naidu
Published May 05, 2025 05:18 PM IST

కడపని అన్ని విధాలుగా సర్వ నాశనం చేశారని స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ మీడియాతో మాట్లాడి ఆమె.. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నా వారికి సవాల్ విసిరారు. తానెక్కడ ఒక్క రూపాయి లంచం తీసుకోవటం లేదన్నారు. ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిన జగన్ అవినీతిపై తగ్గేదే లేదన్నారు.

More