కడపని అన్ని విధాలుగా సర్వ నాశనం చేశారని స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ మీడియాతో మాట్లాడి ఆమె.. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నా వారికి సవాల్ విసిరారు. తానెక్కడ ఒక్క రూపాయి లంచం తీసుకోవటం లేదన్నారు. ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిన జగన్ అవినీతిపై తగ్గేదే లేదన్నారు.