ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలిచి కలిసి కట్టుగా పని చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్య వేడులోని స్థానిక నాయకులతో మాట్లాడిన లోకేష్.. తనకు తోట చంద్రయ్య, మంజులా రెడ్డి, అంజిరెడ్డి తాతే స్ఫూర్తి అన్నారు. పార్టీలో సంస్కరణల కోసం చాలా కష్టపడుతున్నా. ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం