Janasena Leader Naga Babu: విజయం వైపు కూటమి.. ఓటమి అంచున వైసీపీ
- ఎన్నికల ఫలితాల రోజు జనసేన కార్యకర్తలంతా సంయమనం పాటించాలని ఆ పార్టీ నేత నాగబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు బయటకు భయంతో దాడులు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ సభ్యులంతా సహకరించాలని నాగబాబు కోరారు.
- ఎన్నికల ఫలితాల రోజు జనసేన కార్యకర్తలంతా సంయమనం పాటించాలని ఆ పార్టీ నేత నాగబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు బయటకు భయంతో దాడులు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ సభ్యులంతా సహకరించాలని నాగబాబు కోరారు.