Devotee Stampede in Tirumala: పెను విషాదం..తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం-devotee stampede in tirumala tirupati ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Devotee Stampede In Tirumala: పెను విషాదం..తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం

Devotee Stampede in Tirumala: పెను విషాదం..తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం

Jan 09, 2025 08:38 AM IST Muvva Krishnama Naidu
Jan 09, 2025 08:38 AM IST

  • తిరుమల తిరుపతి దేవాస్థానంలో పెనువిషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 48 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

More