atchutapuram sez incident | బాధిత కుటుంబాలు కోటి రూపాయల పరిహారం.. ఇంకా ఏమన్నారంటే?-compensation of one crore rupees to the atchutapuram sez incident affected families ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Atchutapuram Sez Incident | బాధిత కుటుంబాలు కోటి రూపాయల పరిహారం.. ఇంకా ఏమన్నారంటే?

atchutapuram sez incident | బాధిత కుటుంబాలు కోటి రూపాయల పరిహారం.. ఇంకా ఏమన్నారంటే?

Published Aug 22, 2024 01:41 PM IST Muvva Krishnama Naidu
Published Aug 22, 2024 01:41 PM IST

  • అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు కోటి వరకు పరిహారం ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. అటు ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, 2 లక్షల రూపాయల పరిహారాన్ని మోడీ ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా వుంటుందని కలెక్టర్ తెలిపారు.

More