అలా చేసిన తొలి వ్యక్తి చిరంజీవి;ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు-cm chandrababu and chiranjeevi participated in the mindset shift book launch event held in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  అలా చేసిన తొలి వ్యక్తి చిరంజీవి;ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అలా చేసిన తొలి వ్యక్తి చిరంజీవి;ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Apr 25, 2025 07:27 AM IST Muvva Krishnama Naidu
Published Apr 25, 2025 07:27 AM IST

విజయవాడలో నిర్వహించిన ‘మైండ్‌సెట్‌ షిఫ్ట్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినీ నటులు సామాజిక సేవ గురించి ఆలోచించడం అరుదని, అలా చేసిన తొలి వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. ‘మైండ్‌సెట్‌ షిఫ్ట్‌’ పుస్తకం ఆవిష్కరించిన అనంతరం తొలి ప్రతిని చిరంజీవికి అందించారు చంద్రబాబు.

More