తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన రాజకీయ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరూ గతంలో సీఎంలుగా పని చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఫ్రెండ్స్ గా మారిన ప్రత్యర్థులు వీళ్లు అంటూ వీళ్ల కథతోనే ఓ క్రేజీ వెబ్ సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది.