
తాజాగా జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్-ఆటో ఎక్స్పో 2025 కార్యక్రమంలో హీరో సాయి దుర్గ తేజ్ పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సాయి ధరమ్ తేజ్ సమాధానాలు ఇచ్చాడు. అలాగే, తన ఫొటోలను పల్లీలు తినడానికి వాడారాని, చిరంజీవితో అలాంటి సినిమా చేయాలని చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్



