phone tapping case telangana

phone tapping case

...

బండి సంజయ్... 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లీగల్ నోటీసులు పంపిస్తా - కేటీఆర్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలకు లీగల్ నోటీస్ పంపనున్నట్లు తెలిపారు. 48 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

  • ...
    ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్
  • ...
    ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆగస్టు 8న విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
  • ...
    ఫోన్ ట్యాపింగ్ గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తుంది.. హైకోర్టు సంచలన తీర్పు
  • ...
    తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు - బాధితులెందరు...?

వీడియోలు