నేరం జరిగినట్లు గుర్తించడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వ్యక్తి గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని మద్రాస్ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. చట్టం ద్వారా నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కచ్చితంగా సమర్థన ఉంటే తప్ప, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.